YS Sharmila: వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్లో కేసు నమోదు
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన ప్రెస్మీట్, సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, భారాసను ఆమె దూషించారంటూ..
హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన ప్రెస్మీట్తో పాటు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, భారాసను ఆమె దూషించారంటూ ఆ పార్టీ నేత నరేందర్ యాదవ్ ఈనెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు.. షర్మిలపై 505(2), 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల