IND vs AUS: ఆ ఇద్దరిని ఎందుకు ఎంపిక చేయలేదు.. సెలక్టర్లను ప్రశ్నించిన శశి థరూర్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టులో ఫామ్లో ఉన్న కొందరి ఆటగాళ్లకు స్థానం లభించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంపికపై సెలెక్టర్లు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత్.. ఈ సారి ద్వైపాక్షిక సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న టీ20 సిరీస్కు భారత్ జట్టు సిద్ధమైంది. ఇప్పటికే జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే, ఫామ్లో ఉన్న సంజూ శాంసన్ (Sanju Samson), యుజ్వేంద్ర చాహల్ (yuzvendra chahal)కు ఈ సారి కూడా సెలెక్టర్లు మొండి చేయి చూపడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జట్టులో వీరి పేర్లు లేకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా శాంసన్, చాహల్లను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించాలని సెలెక్టర్లను డిమాండ్ చేశారు. దీనిపై అభిమానులకు వివరణ ఇవ్వాలన్నారు.
ఆసీస్తో టీ20 సిరీస్... టీమ్ ఇండియా మీ ఫైనల్ XI ఏంటి?
‘‘ఫామ్లో ఉన్న సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ను ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్ జట్టుకు ఎంపిక చేయలేదు. ఐపీఎల్లో రాజస్థాన్రాయల్స్ జట్టుకు శాంసన్ చక్కగా సారథ్యం వహించాడు. ఈ సారి చాలా మంది సీనియర్లు జట్టులో లేరు.. కాబట్టి జట్టును అతడు సమర్థంగా నడిపించగలడు. సెలెక్టర్లు వీరిద్దరినీ ఎందుకు ఎంపిక చేయలేదో క్రికెట్ అభిమానులకు కచ్చితంగా వివరణ ఇవ్వాలి’’ అని ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
ఐపీఎల్ 17లో భాగంగా ముంబయితో జరుగుతోన్న మ్యాచ్లో లఖ్నవూ ఇన్నింగ్స్ ముగిసింది. -
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా మరికాసేపట్లో ముంబయి, లఖ్నవూ మధ్య మ్యాచ్ జరగనుంది. -
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?
ఐపీఎల్ ప్లేఆఫ్స్నకు ఇప్పటికే మూడు జట్లు చేరాయి. టాప్ 4లోకి చేరే నాలుగో జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు. -
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్పై అతడి ఆప్తమిత్రుడు విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ నిర్ణయంతో అతడికి సంతృప్తి లభించిందని అనుకొంటున్నట్లు వెల్లడించాడు. -
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
మే 18న బెంగళూరు - చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇదే ఇరు జట్లకూ లీగ్ స్టేజ్లో చివరిది కావడం గమనార్హం. మరోవైపు ప్లేఆఫ్స్కు కీలకంగా మారిన మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది. -
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో క్రికెట్ అభిమానులు శనివారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాకౌట్ దశకు వెళ్లే నాలుగో జట్టు ఏంటా? అనేది తేలేదప్పుడే. -
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్
ముంబయి జట్టు ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. రోహిత్, ఇషాన్, హార్దిక్ వంటి వారిని వదిలేయాలన్నాడు. స్టార్లతో నిండిపోయినంత మాత్రాన జట్టు విజయం సాధించదని అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
పొట్టి ఫార్మాట్ వచ్చాక బౌలర్లపై బ్యాటర్లదే ఆధిపత్యం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ వంటి లీగుల్లో ఇది ఎక్కువైంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. -
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
నాలుగు మ్యాచ్లు ఉన్నా సరే.. ఒకే ఒక్క పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే చివరి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసే అవకాశం ఉంది. -
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
-
విమానయానం.. మూడు నెలల్లో 9.7 కోట్ల మంది!
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు