23 మందికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 2022 సంవత్సరానికి 49 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో 23 మంది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులున్నారు. అత్యధికంగా జయశంకర్
ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఎంపిక
వీరిలో వర్సిటీ ఆచార్యులు 23 మంది.. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు 26 మంది..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 2022 సంవత్సరానికి 49 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో 23 మంది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులున్నారు. అత్యధికంగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయిదుగురికి పురస్కారాలు దక్కాయి. మిగిలిన 26 మంది ఆయా వర్సిటీలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నవారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ముగ్గురు ప్రిన్సిపాళ్లు, ఎనిమిది మంది అధ్యాపకులు అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం జీఓలు జారీ చేశారు. వారందరికీ గురుపూజోత్సవం నాడు ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది.
వర్సిటీల వారీగా ఎంపికైనవారు
ఓయూ: పి.రాజశేఖర్(సివిల్), ఎం.రాములు(ఆర్థికశాస్త్రం), మంజుల భానూరి(బయోకెమిస్ట్రీ), నజియా సుల్తానా(కామర్స్)
జేఎన్టీయూహెచ్: ఎ.జయలక్ష్మి(ఎలక్ట్రికల్), బి.రమాదేవి(రసాయనశాస్త్రం)
కాకతీయ: టి.శ్రీనివాసరావు(కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్)
శాతవాహన: మహమ్మద్ అబరుల్ బక్వీ(ఉర్దూ)
తెలంగాణ: కె.శివశంకర్(మాస్ కమ్యూనికేషన్)
పాలమూరు: ఎం.నూర్జహాన్(రసాయనశాస్త్రం)
మహాత్మాగాంధీ: కె.అరుణప్రియ(ఆంగ్లం)
అంబేడ్కర్ సార్వత్రిక: ఐ.ఆనంద్ పవర్(కామర్స్)
జేఎన్ఏఎఫ్ఏయూ: ప్రీతి సంయుక్త(పెయింటింగ్)
కొండా లక్ష్మణ్ ఉద్యాన: సీహెచ్.రాజాగౌడ్(హార్టికల్చర్ పాలిటెక్నిక్, ఆదిలాబాద్)
జయశంకర్: శ్రీదేవి(అగ్రి పాలిటెక్నిక్, తోర్నాల), జయశ్రీ(సాయిల్ సైన్స్, రాజేంద్రనగర్), విజయలక్ష్మి(రీసోర్స్ మేనేజ్మెంట్, హైదరాబాద్), ఎస్.ఎ.హుస్సేన్(రాజేంద్రనగర్), మాలతి(కేవీకే, మల్యాల)
తెలుగు విశ్వవిద్యాలయం: వనజ ఉదయ్ కొండిపర్తి(హైదరాబాద్)
పీవీ నరసింహారావు: ఎ.శరత్చంద్ర(డెయిరీ టెక్నాలజీ, కామారెడ్డి), సీహెచ్.హరికృష్ణ(రాజేంద్రనగర్)
నల్సార్ వర్సిటీ: కె.విద్యుల్లతరెడ్డి(శామీర్పేట)
విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో...
ఓయూ: కె.మల్లికార్జునరావు(సిటీ కాలేజ్, హైదరాబాద్), ఆలూరి సాయిపద్మ(భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్, సైనిక్పురి), సీమాఘోష్(భవన్స్ వివేకానంద కాలేజ్, హైదరాబాద్), చందన్ బాబు(భవన్స్ కాలేజ్, హైదరాబాద్, గోపాల సుదర్శనం(ప్రభుత్వ కళాశాల, సిద్దిపేట), పెద్ది రజిని(భవన్స్ కాలేజ్, హైదరాబాద్), ఎ.దయానంద్(సిటీ కాలేజ్), కె.శారద(సిటీ కాలేజ్), దాసా కరుణాకర్(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేట), ఆకుల వెంకటేశం(తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి)
కాకతీయ: జి.సుహాసిని(పింగిళి బాలికల కళాశాల, హనుమకొండ), జరుపాల రమేశ్(ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల, ఖమ్మం), తిరునగరి యుగంధర్(ప్రభుత్వ కళాశాల, మహబూబాబాద్), ఇ.సత్యనారాయణ(కాకతీయ ప్రభుత్వ కళాశాల, హనుమకొండ), బి.శ్రీనివాసగౌడ్(ఏబీవీ ప్రభుత్వ కళాశాల, జనగామ), ఎ.కవిత(ప్రభుత్వ కళాశాల, మరిపెడ, మహబూబాబాద్), బి.కవిత(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వర్ధన్నపేట, వరంగల్)
శాతవాహన: పి.దినకర్(ప్రభుత్వ కళాశాల, హుజూరాబాద్), హర్జోత్ కౌర్(ప్రభుత్వ కళాశాల, జగిత్యాల), టి.శ్రీనివాస్(ప్రభుత్వ కళాశాల, అగ్రహారం)
పాలమూరు విశ్వవిద్యాలయం: జి.సత్యనారాయణగౌడ్(ఎంవీఎస్ ప్రభుత్వ కళాశాల, మహబూబ్నగర్), పి.రాములు(ఎంవీఎస్ ప్రభుత్వ కళాశాల, మహబూబ్నగర్)
తెలంగాణ విశ్వవిద్యాలయం: డి.ఆడెప్ప(గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, నిజామాబాద్), ఇ.లక్ష్మీనారాయణ(గిరిరాజ్ కళాశాల, నిజామాబాద్)
లైబ్రేరియన్: వీరప్రసాద్(ప్రభుత్వ కళాశాల, బోధన్)
ఫిజికల్ డైరెక్టర్: ఎం.రవీందర్రావు(బాబూ జగ్జీవన్రామ్ ప్రభుత్వ కళాశాల, నారాయణగూడ)
ఇంటర్ విద్యాశాఖలో...
ప్రిన్సిపాళ్లు: సీహెచ్.రమణమూర్తి(ప్రభుత్వ జూనియర్ కళాశాల, మహేశ్వరం), ఎం.కవితా కిరణ్(అలియా జూనియర్ కళాశాల, హైదరాబాద్), ఎస్.వెంకటేశ్వర్రావు(కోహిర్, సంగారెడ్డి)
జూనియర్ అధ్యాపకులు: స్వప్న(సికింద్రాబాద్), ఉపేందర్(రాయదుర్గం), వెంకటేశ్వర్లు(నల్గొండ), వెంకటేశ్వర్లు(హయత్నగర్), సత్యపాల్రెడ్డి(దిలావర్పూర్, నిర్మల్), గీతారాణి(సికింద్రాబాద్),షేక్ జాన్ పాషా(నెమ్మికల్, సూర్యాపేట), లక్ష్మయ్య(నేరేడుచర్ల, సూర్యాపేట)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్