JEE Main: జేఈఈ మెయిన్‌ ప్రాథమిక కీ విడుదల

తుది విడత జేఈఈ మెయిన్‌ పరీక్షల ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) బుధవారం రాత్రి విడుదల చేసింది.

Updated : 20 Apr 2023 07:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: తుది విడత జేఈఈ మెయిన్‌ పరీక్షల ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని