Raghurama: పన్నులను 200 శాతం పెంచారు: రఘురామ

రాష్ట్రంలో గతంలో ఉన్నపన్నులను వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత  200 శాతం పెంచిందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అవసరం లేని చెత్త పన్నులతో ప్రజల నడ్డ విరుస్తున్నారని ఆరోపించారు.

Published : 04 May 2022 16:09 IST

రాష్ట్రంలో గతంలో ఉన్నపన్నులను వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత  200 శాతం పెంచిందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అవసరం లేని చెత్త పన్నులతో ప్రజల నడ్డ విరుస్తున్నారని ఆరోపించారు.

Tags :

మరిన్ని