Jaggareddy: అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో కేసీఆర్‌ అలా మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి

భారాస అధినేత కేసీఆర్‌ అధికారం కోల్పోయి ఫ్రస్టేషన్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వంద రోజుల రేవంత్‌ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్టు చెప్పారు.

Published : 09 Apr 2024 21:22 IST

భారాస అధినేత కేసీఆర్‌ అధికారం కోల్పోయి ఫ్రస్టేషన్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వంద రోజుల రేవంత్‌ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్టు చెప్పారు.

Tags :

మరిన్ని