Andhra News: ఫలించిన 23 ఏళ్ల నిరీక్షణ.. వరించిన ప్రభుత్వ ఉద్యోగం
23 ఏళ్ల క్రితమే డీఎస్సీకి ఎంపికైన ఆయన.. సకాలంలో నియామకాలు జరగకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిస్సహాయంగా తిరుగుతూ.. పిచ్చోడనే ముద్రనూ భరించారు. ఆర్థిక భారంతో.. దీనావస్థలోనే జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం 1998 డీఎస్సీ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తూ చేసిన ప్రకటనలో ఆయన పేరు ఉంటడం స్థానికంగా సంచలనమే రేపింది. ఆయన గతం తెలియని వారంతా ఇప్పుడు అభినందనలతో ముంచెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేదారేశ్వరరావు.. తన 23 ఏళ్ల కల నెరవేరడంతో ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరదామా అని ఆయన ఎదురుచూస్తున్నారు.
Published : 21 Jun 2022 11:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!