Adimulapu Suresh: గురువులకు బదులు గూగుల్‌!: మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వ్యాఖ్యలు వైరల్‌

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక గురువుల అవసరం లేకుండాపోయిందని.. ఆయన అనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Published : 06 Sep 2023 21:05 IST

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక గురువుల అవసరం లేకుండాపోయిందని.. ఆయన అనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Tags :

మరిన్ని