Air India: ఎయిరిండియా ఆపరేషన్స్‌ మరింత విస్తృతం.. 250 విమానాలకు ఆర్డర్‌

ఎయిరిండియా ఆపరేషన్స్‌ను మరింత విస్తరింపజేయాలని నిర్ణయించిన టాటా గ్రూప్.. 250 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌ బస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఎయిరిండియాను లాభాలబాట పట్టించేందుకు.. వచ్చే ఐదేళ్లలో సమూల మార్పులు చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించింది.

Published : 14 Feb 2023 21:13 IST

ఎయిరిండియా ఆపరేషన్స్‌ను మరింత విస్తరింపజేయాలని నిర్ణయించిన టాటా గ్రూప్.. 250 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌ బస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఎయిరిండియాను లాభాలబాట పట్టించేందుకు.. వచ్చే ఐదేళ్లలో సమూల మార్పులు చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించింది.

Tags :

మరిన్ని