Air India: ఎయిరిండియా ఆపరేషన్స్ మరింత విస్తృతం.. 250 విమానాలకు ఆర్డర్
ఎయిరిండియా ఆపరేషన్స్ను మరింత విస్తరింపజేయాలని నిర్ణయించిన టాటా గ్రూప్.. 250 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఎయిరిండియాను లాభాలబాట పట్టించేందుకు.. వచ్చే ఐదేళ్లలో సమూల మార్పులు చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించింది.
Published : 14 Feb 2023 21:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!