Sri Lanka శ్రీలంకలో ఇంకా చల్లారని ప్రజాగ్రహం
ఆర్థికంగా పతనమైన శ్రీలంకలో ప్రజాగ్రహం చల్లారడంలేదు. ఆహారం, నిత్యావసరాల కొరతతో ఆగ్రహించిన ప్రజలు.. అధ్యక్ష భవనం, ప్రధాని నివాసాల నుంచి కదలడంలేదు. పోలీసులు విజ్ఞప్తులను ఖాతరు చేయడంలేదు. అధ్యక్షుడు గోటబాయ రజపక్స, ప్రధాని విక్రమసింఘే తప్పుకొంటామని చెప్పిన తరుణంలో.. లంకలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Published : 10 Jul 2022 14:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి