Adimulapu Suresh: గురువులను అలా అనలేదు!: మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ
గురు పూజోత్సవం సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh)చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ‘‘బైజూస్తో టెక్నాలజీ అంతా ట్యాబ్ల్లో వచ్చింది. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చింది. గురువులకి తెలియనివి కూడా గూగుల్లో కొడితే తెలిసిపోతున్నాయి. గురువుల కన్నా గూగుల్ మేలు’’ అంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Published : 06 Sep 2023 21:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!