AP News: ఏపీని గంజాయి మత్తులో ముంచిన వైకాపా పాలన

ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మాదకద్రవ్యాల దందా భారీగా సాగుతోంటే ఉక్కుపాదం మోపి అణచి వేయాల్సిన సీఎం జగన్‌.. నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.

Published : 24 Apr 2024 10:33 IST

ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోకి చేరేసరికి దీని విలువ రూ.25 వేల కోట్ల్ల పైనే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా వ్యవస్థీకృత దందా ఇంత భారీగా సాగుతుంటే ఉక్కుపాదం మోపి అణచి వేయాల్సిన జగన్‌.. నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.

Tags :

మరిన్ని