GHMC: భాజపా కార్పొరేటర్ల నిరసన.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో విద్యుత్ నిలిపివేత!
జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. పాలకమండలి సమావేశాన్ని వాయిదా వేయడంపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో భాజపా (BJP) కార్పొరేటర్లు నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించారు. దీంతో కౌన్సిల్ హాల్లో విద్యుత్ నిలిపివేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. మార్షల్స్ సహాయంతో భాజపా కార్పొరేటర్లను బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో భాజపా కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేసి.. ఠాణాకు తరలించారు.
Published : 03 May 2023 20:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?