Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుంచి బరిలో మాజీ భార్యాభర్తలు

సార్వత్రిక ఎన్నిక వేల పశ్చిమ బెంగాల్‌లో ఓ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. బిష్ణుపుర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ పడుతున్నట్లు వెల్లడైంది. గతంలో బంకురా జిల్లా బిష్ణుపుర్ స్థానం నుంచి భాజపా సౌమిత్రా ఖాన్‌ను బరిలో దింపింది. తాజాగా అక్కడి నుంచే సౌమిత్రా ఖాన్ మాజీ భార్య సుజాతా మండల్‌ను ఎన్నికల బరిలో టీఎంసీ నిలిపింది. 2021లో వారిద్దరు విడిపోయారు. 

Updated : 11 Mar 2024 17:00 IST

సార్వత్రిక ఎన్నిక వేల పశ్చిమ బెంగాల్‌లో ఓ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. బిష్ణుపుర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ పడుతున్నట్లు వెల్లడైంది. గతంలో బంకురా జిల్లా బిష్ణుపుర్ స్థానం నుంచి భాజపా సౌమిత్రా ఖాన్‌ను బరిలో దింపింది. తాజాగా అక్కడి నుంచే సౌమిత్రా ఖాన్ మాజీ భార్య సుజాతా మండల్‌ను ఎన్నికల బరిలో టీఎంసీ నిలిపింది. 2021లో వారిద్దరు విడిపోయారు. 

Tags :

మరిన్ని