Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుంచి బరిలో మాజీ భార్యాభర్తలు
సార్వత్రిక ఎన్నిక వేల పశ్చిమ బెంగాల్లో ఓ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. బిష్ణుపుర్ లోక్సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ పడుతున్నట్లు వెల్లడైంది. గతంలో బంకురా జిల్లా బిష్ణుపుర్ స్థానం నుంచి భాజపా సౌమిత్రా ఖాన్ను బరిలో దింపింది. తాజాగా అక్కడి నుంచే సౌమిత్రా ఖాన్ మాజీ భార్య సుజాతా మండల్ను ఎన్నికల బరిలో టీఎంసీ నిలిపింది. 2021లో వారిద్దరు విడిపోయారు.
Updated : 11 Mar 2024 17:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!