Botsa: 20 సీట్లా..? అమిత్‌ షా అమాయకుడు: బొత్స సెటైర్లు

కేంద్ర మంత్రి అమిత్‌ షా చెప్పే వరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి తెలియదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌తో అమిత్‌షా, జీవీఎల్‌ మాట్లాడారని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ‘అన్ని రాష్ట్రాలతో పాటు 2 వందే భారత్‌ రైళ్లు తప్ప.. ఏపీకి భాజపా ఏమిచ్చింది? 9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులిచ్చి ఉద్ధరించామంటే ఎలా? వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలి’’ అని విమర్శించారు. ఈ మేరకు అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు.

Published : 14 Jun 2023 15:37 IST

కేంద్ర మంత్రి అమిత్‌ షా చెప్పే వరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి తెలియదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌తో అమిత్‌షా, జీవీఎల్‌ మాట్లాడారని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ‘అన్ని రాష్ట్రాలతో పాటు 2 వందే భారత్‌ రైళ్లు తప్ప.. ఏపీకి భాజపా ఏమిచ్చింది? 9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులిచ్చి ఉద్ధరించామంటే ఎలా? వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలి’’ అని విమర్శించారు. ఈ మేరకు అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు.

Tags :

మరిన్ని