Botsa: 20 సీట్లా..? అమిత్ షా అమాయకుడు: బొత్స సెటైర్లు
కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పే వరకూ ఎంపీ జీవీఎల్కు రాష్ట్రంలో అవినీతి తెలియదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్తో అమిత్షా, జీవీఎల్ మాట్లాడారని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ‘అన్ని రాష్ట్రాలతో పాటు 2 వందే భారత్ రైళ్లు తప్ప.. ఏపీకి భాజపా ఏమిచ్చింది? 9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులిచ్చి ఉద్ధరించామంటే ఎలా? వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలి’’ అని విమర్శించారు. ఈ మేరకు అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు.
Published : 14 Jun 2023 15:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
-
క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్
-
నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు