ఎమ్మెల్యే పాదయాత్రకు డప్పు చాటింపు.. బతుకమ్మతో వస్తే రూ.200, బోనంతో వస్తే రూ.300!
తెలంగాణలో ఓట్ల పండుగ వస్తుండటంతో గ్రామాల్లో అప్పుడే కోలాహలం నెలకొంది. నాగర్కర్నూల్ జిల్లాలో ఓ నేత పాదయాత్ర వేళ.. జనసమీకరణ కోసం డప్పు చాటింపు వేయించారు. బతుకమ్మతో వచ్చిన వారికి రూ.200, బోనంతో వస్తే రూ.300, ఆటలాడిన వారికి మద్యం సీసా ఇస్తారంటూ ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెల్కపల్లి మండలంలోని రకోన్డా, లక్నారం గ్రామాలకు ఎమ్మెల్యే వస్తున్నారంటూ ముందుగానే ఇలా చాటింపు వేయించారు.
Published : 30 Aug 2023 12:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..