ఎమ్మెల్యే పాదయాత్రకు డప్పు చాటింపు.. బతుకమ్మతో వస్తే రూ.200, బోనంతో వస్తే రూ.300!

తెలంగాణలో ఓట్ల పండుగ వస్తుండటంతో గ్రామాల్లో అప్పుడే కోలాహలం నెలకొంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ నేత పాదయాత్ర వేళ.. జనసమీకరణ కోసం డప్పు చాటింపు వేయించారు. బతుకమ్మతో వచ్చిన వారికి రూ.200, బోనంతో వస్తే రూ.300, ఆటలాడిన వారికి మద్యం సీసా ఇస్తారంటూ ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెల్కపల్లి మండలంలోని రకోన్డా, లక్నారం గ్రామాలకు ఎమ్మెల్యే వస్తున్నారంటూ ముందుగానే ఇలా చాటింపు వేయించారు.   

Published : 30 Aug 2023 12:49 IST

తెలంగాణలో ఓట్ల పండుగ వస్తుండటంతో గ్రామాల్లో అప్పుడే కోలాహలం నెలకొంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ నేత పాదయాత్ర వేళ.. జనసమీకరణ కోసం డప్పు చాటింపు వేయించారు. బతుకమ్మతో వచ్చిన వారికి రూ.200, బోనంతో వస్తే రూ.300, ఆటలాడిన వారికి మద్యం సీసా ఇస్తారంటూ ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెల్కపల్లి మండలంలోని రకోన్డా, లక్నారం గ్రామాలకు ఎమ్మెల్యే వస్తున్నారంటూ ముందుగానే ఇలా చాటింపు వేయించారు.   

Tags :

మరిన్ని