Lok Sabha Polls: తొలివిడత పోలింగ్ బరిలో ప్రముఖలు,కేంద్రమంత్రులు!
సార్వత్రిక సమరంలో తొలి అంకానికి రంగం సిద్ధమవుతోంది. మొత్తం ఏడు విడతల పోలింగ్లో తొలి విడత ప్రచారానికి నేటితో తెర పడగా ఈనెల 19న ఓటింగ్ జరగనుంది. మొదటి విడతలో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లో ఈ దశలోనే పోలింగ్ పూర్తికానుంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో జరుగుతున్న తొలివిడతలో 8మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, ఒక మాజీ గవర్నర్ ప్రజల తీర్పు కోరుతున్నారు.
Updated : 18 Apr 2024 16:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు