Electric Vehicles: ‘వెహికల్ టూ గ్రిడ్’.. విద్యుత్ వాహనాలకు నయా టెక్నాలజీ
గాలి కాలుష్యం ఇంతింతై అన్నట్టు రోజురోజుకు పెరిగిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. గత ఐదేళ్ల నుంచి ఈవీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు విద్యుత్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడంతో.. ప్రజలు కూడా వాటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దేశంలో పెరుగుతున్న వాహనాలకు సరిపడా ఛార్జింగ్, నిల్వ సామర్థ్యాలు లేకపోవడంతో వాహనదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరి ఎందుకు ఇలా? ప్రభుత్వం తీసుకొస్తున్న వెహికల్ టూ గ్రిడ్ టెక్నాలజీ ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందా?
Updated : 16 Nov 2023 20:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్బీ లాభం మూడింతలు
-
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
-
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
-
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
-
రోహిత్ను కోల్కతా ఓపెనర్గా చూడాలనుంది : వసీమ్ అక్రమ్
-
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..