China: ఆక్సాయ్చిన్ వెంబడి చైనా నిర్మాణాలు..!
భారతదేశ సరిహద్దుల సమీపంలోని చైనా (China) ఆక్రమిత ఆక్సాయ్చిన్లో ఆ దేశ సైన్యం భారీగా నిర్మాణాలు చేపడుతోంది. ఈ విషయాన్ని బ్రిటన్కు చెందిన ప్రముఖ థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్ (Chatham House) రాయల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ సంచలన నివేదికలో వెల్లడించింది. పీఎల్ ఏ సైనికులు మోహరించేందుకు వీలుగా చైనా సౌకర్యవంతమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించినట్లు చాథమ్ హౌస్ పేర్కొంది.
Published : 06 Jun 2023 12:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం