Peddireddy: జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారు: మంత్రి పెద్దిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27నుంచి ‘మేమంతా సిద్ధం’ సభల్లో పాల్గొంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయో పర్యటిత ప్రాంతాల్లోని గ్రామస్థులను అడిగి తెలుసుకుంటామన్నారు. జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారన్న ఆయన తాము అధికారంలోకి వచ్చాక కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Updated : 21 Mar 2024 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ