Peddireddy: జగన్‌ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారు: మంత్రి పెద్దిరెడ్డి

ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27నుంచి ‘మేమంతా సిద్ధం’ సభల్లో పాల్గొంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయో పర్యటిత ప్రాంతాల్లోని గ్రామస్థులను అడిగి తెలుసుకుంటామన్నారు. జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారన్న ఆయన తాము అధికారంలోకి వచ్చాక కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Updated : 21 Mar 2024 13:10 IST

ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27నుంచి ‘మేమంతా సిద్ధం’ సభల్లో పాల్గొంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయో పర్యటిత ప్రాంతాల్లోని గ్రామస్థులను అడిగి తెలుసుకుంటామన్నారు. జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారన్న ఆయన తాము అధికారంలోకి వచ్చాక కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags :

మరిన్ని