CM Jagan: ఏపీలో పెట్టుబడులకు 340 సంస్థలు ముందుకొచ్చాయి: జగన్‌

రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు చేసుకునేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక కావడం సంతోషకరమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 340 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. దీని ద్వారా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. త్వరలోనే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కాబోతోందని.. తాను కూడా ఇక్కడి నుంచే పాలన సాగించబోతున్నట్లు సీఎం చెప్పారు.

Published : 03 Mar 2023 16:33 IST

రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు చేసుకునేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక కావడం సంతోషకరమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 340 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. దీని ద్వారా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. త్వరలోనే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కాబోతోందని.. తాను కూడా ఇక్కడి నుంచే పాలన సాగించబోతున్నట్లు సీఎం చెప్పారు.

Tags :

మరిన్ని