CM Jagan: ఏపీలో పెట్టుబడులకు 340 సంస్థలు ముందుకొచ్చాయి: జగన్
రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు చేసుకునేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక కావడం సంతోషకరమని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 340 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. దీని ద్వారా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. త్వరలోనే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కాబోతోందని.. తాను కూడా ఇక్కడి నుంచే పాలన సాగించబోతున్నట్లు సీఎం చెప్పారు.
Published : 03 Mar 2023 16:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం