Mallu Ravi: భాజపా, భారాస మధ్య చీకటి ఒప్పందం!: మల్లు రవి

భాజపా అభ్యర్థులను గెలిపించడం కోసం భారాస డమ్మీ అభ్యర్థులను పెట్టిందని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు. ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 25 Mar 2024 12:24 IST

భాజపా అభ్యర్థులను గెలిపించడం కోసం భారాస డమ్మీ అభ్యర్థులను పెట్టిందని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు. ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని