Bhatti Vikramarka: ఫోన్‌ ట్యాపింగ్‌కి పాల్పడిన వారిని ఉపేక్షించం: భట్టి విక్రమార్క

ఫోన్‌ ట్యాపింగ్‌కి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఈ నెల 6న తుక్కుగూడ వేదికగా జరగనున్న కాంగ్రెస్‌ జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు.

Published : 04 Apr 2024 17:18 IST

ఫోన్‌ ట్యాపింగ్‌కి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఈ నెల 6న తుక్కుగూడ వేదికగా జరగనున్న కాంగ్రెస్‌ జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని