Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. కనీస సౌకర్యాలు లేవని భక్తుల ఆగ్రహం
వరుస సెలవుల కారణంగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం క్యూలైనులోకి చేరితే ఇంకా దర్శనం కాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయని మండిపడుతున్నారు.
Published : 27 Jan 2024 16:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా