Andhra News: దొంగనోట్ల చలామణి.. అడ్డంగా దొరికిన వైకాపా మహిళా నేత!
ఆమె వైకాపా మహిళా నాయకురాలు.! ఎమ్మెల్యే అండతో ఏకంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరక్టర్ కుర్చీ పట్టేశారు. వైకాపా ముఖ్య నేతలతో పరిచయాలున్నట్లు ఫొటోలు ప్రచారం చేసుకున్నారు. అయినా.. ఆమె పేరు రాష్ట్ర స్థాయిలో తెలియలేదు. కానీ.. ఇప్పుడామె పేరు.. పొరుగు రాష్ట్రం పోలీస్ రికార్డులకెక్కింది. దొంగనోట్ల చలామణి కేసులో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజిని కర్ణాటక పోలీసులకు దొరికిపోయారు.
Published : 25 Jan 2023 10:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు