India: మీ సలహాలు అవసరం లేదు: భారత్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ వైఖరిని విమర్శిస్తూ నెదర్లాండ్స్ రాయబారి చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసని ఎవరూ సలహాల ఇవ్వాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యాసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి డచ్ రాయబారికి గట్టిగా సమాధానమిచ్చారు.
Published : 06 May 2022 16:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా