Payyavula Keshav: ఈసీ ఆదేశాలు వైకాపాకు చెంపపెట్టు..!: పయ్యావుల

ఓట్లు తొలగించేందుకు ఫాం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదన్న ఆదేశాలు తాము చేస్తున్న పోరాటంపై ఈసీ స్పష్టతనిచ్చినట్లైందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav)  చెప్పారు. ఓట్లు తొలగించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని.. ఓటు ఎక్కడ ఉండాలనేది ఓటరు హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఉరవకొండలో వైకాపా నేత విశ్వేశ్వర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 02 Dec 2023 13:11 IST

ఓట్లు తొలగించేందుకు ఫాం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదన్న ఆదేశాలు తాము చేస్తున్న పోరాటంపై ఈసీ స్పష్టతనిచ్చినట్లైందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav)  చెప్పారు. ఓట్లు తొలగించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని.. ఓటు ఎక్కడ ఉండాలనేది ఓటరు హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఉరవకొండలో వైకాపా నేత విశ్వేశ్వర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని