స్వాతంత్ర్య దినోత్సవాన పింగళి వెంకయ్య చిత్రాన్ని గీసి.. ప్రపంచ రికార్డు సాధించిన బాలిక
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ విద్యార్థిని జాతీయ పతాక సృష్టి కర్త పింగళి వెంకయ్య (Pinagali Venkaiah) చిత్రాన్ని గీసి జాతీయ స్పూర్తిని చాటింది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్ నిజాంపేట్లోని సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని అక్షర బాలాజీ.. 10 అడుగుల వెడల్పు, 7 అడుగుల 6 అంగుళాల ఎత్తులో పింగళి వెంకయ్య చిత్ర పటాన్ని గీసింది. దీంతో ఆమె విశ్వగురు ప్రపంచ రికార్డును సాధించింది.
Updated : 15 Aug 2023 16:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘భారత కోచ్గా గంభీర్ ఫిక్స్.. ప్రకటనే తరువాయి!’
-
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
ఖమ్మం జిల్లాలో తల్లీపిల్లల అనుమానాస్పద మృతి.. వీడని అనుమానాలు
-
ఇది యుద్ధం కాదు.. మారణహోమం: కాల్పుల విరమణకు గళమెత్తిన ఇండియన్ సెలబ్రిటీలు
-
1962లో భారత్పై చైనా దాడి ‘ఆరోపణలేనట’.. మణిశంకర్ అయ్యర్ మరో దుమారం
-
మాజీలు చెబుతున్నట్లు విరాట్ ఓపెనింగ్ చేయాలా? మీరేమంటారు?