Agnipath: అగ్నిపథ్.. ర్యాలీలు నిర్వహించిన తర్వాత ప్రకటిస్తే బాగుండేది: మాజీ సైనికాధికారి మేజర్ ఒబెరాయ్
'అగ్నిపథ్' అనేది మంచి పథకమే అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం సరిగాలేనందునే గందరగోళానికి దారితీసిందని మాజీ సైనికాధికారి మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ పేర్కొన్నారు. సాధారణంగా జరిపే రిక్రూట్మెంట్ ర్యాలీల అనంతరం ఈ పథకం ప్రకటించి ఉంటే ఈ స్థాయిలో ఉద్రిక్తతలకు అవకాశం ఉండేది కాదని చెప్పారు.
Published : 19 Jun 2022 11:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు