Agnipath: అగ్నిపథ్ జ్వాలలు.. 4 బోగీలు పాక్షికంగా దగ్ధం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ‘అగ్నిపథ్’ నిరసనలో 4 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అజంతాలో రెండు కోచ్లు.. ఈస్ట్ కోస్ట్, రాజ్ కోట్ రైళ్లలో ఒక్కో కోచ్ పాక్షికంగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. నిరసనల నేపథ్యంలో ఇప్పటివరకు 72 రైళ్లు రద్దు చేయగా, పాక్షికంగా 12 రైళ్లు రద్దు చేశారు. మరో మూడు రైళ్లను దారి మళ్లించారు
Published : 17 Jun 2022 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!