Mallareddy: గొర్రెల కాపరి అవతారమెత్తిన మంత్రి మల్లారెడ్డి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) గొర్రెల కాపరి అవతారమెత్తారు. మేడ్చల్ మండలం గౌడవెల్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి గొర్రెలు పంపిణీ చేశారు. మేడ్చల్ మండలానికి 15 యూనిట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సరదాగా గడిపిన ఆయన గొర్రెలు కాసి అందరినీ ఆకట్టుకున్నారు.
Updated : 06 Jul 2023 15:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!