Mallareddy: గొర్రెల కాపరి అవతారమెత్తిన మంత్రి మల్లారెడ్డి

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) గొర్రెల కాపరి అవతారమెత్తారు. మేడ్చల్ మండలం గౌడవెల్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి గొర్రెలు పంపిణీ చేశారు. మేడ్చల్ మండలానికి 15 యూనిట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సరదాగా గడిపిన ఆయన గొర్రెలు కాసి అందరినీ ఆకట్టుకున్నారు.

Updated : 06 Jul 2023 15:18 IST

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) గొర్రెల కాపరి అవతారమెత్తారు. మేడ్చల్ మండలం గౌడవెల్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి గొర్రెలు పంపిణీ చేశారు. మేడ్చల్ మండలానికి 15 యూనిట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సరదాగా గడిపిన ఆయన గొర్రెలు కాసి అందరినీ ఆకట్టుకున్నారు.

Tags :

మరిన్ని