Godavari: భారీగా వరద నీరు.. పరవళ్లు తొక్కుతున్న గోదావరి

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ధవలేశ్వరం బ్యారేజీ నుంచి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తూ సముద్రంలోకి 15,20,000 క్యూసెక్కుల నీరు విడిచి పెట్టడంతో దిగువన ఉన్న గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Published : 13 Jul 2022 18:29 IST

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ధవలేశ్వరం బ్యారేజీ నుంచి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తూ సముద్రంలోకి 15,20,000 క్యూసెక్కుల నీరు విడిచి పెట్టడంతో దిగువన ఉన్న గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Tags :

మరిన్ని