Godavari: భారీగా వరద నీరు.. పరవళ్లు తొక్కుతున్న గోదావరి
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ధవలేశ్వరం బ్యారేజీ నుంచి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తూ సముద్రంలోకి 15,20,000 క్యూసెక్కుల నీరు విడిచి పెట్టడంతో దిగువన ఉన్న గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Published : 13 Jul 2022 18:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు