AP News: సిట్‌ కార్యాలయం వద్ద కీలక పత్రాలు దహనం.. హెరిటేజ్‌ సంస్థవేనని అనుమానాలు!

గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో సీఐడీ అధికారులు.. కొన్ని పత్రాలు తగులబెట్టడం కలకలం రేపుతోంది. నిప్పుపెట్టిన వాటిలో హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Published : 08 Apr 2024 15:17 IST

గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో సీఐడీ అధికారులు.. కొన్ని పత్రాలు తగులబెట్టడం కలకలం రేపుతోంది. నిప్పుపెట్టిన వాటిలో హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Tags :

మరిన్ని