TS News: సాయి సింధు ఫౌండేషన్‌కు భూమి కేటాయింపు.. అప్పనంగా అప్పగించినట్టే!: హైకోర్టు

భారాస (BRS) రాజ్యసభ సభ్యుడు, హెటిరో గ్రూప్ ఛైర్మన్ బి.పార్థసారథిరెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. విలువైన భూమిని అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్లుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాయి సింధు ఫౌండేషన్‌కు హైదరాబాద్‌లో ఖానామెట్ ప్రాంతంలో 15 ఎకరాలివ్వడం చెల్లదని స్పష్టం చేసిన హైకోర్టు.. భూ కేటాయింపుల జీవోలకు అనుగుణంగా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 06 Jun 2023 11:16 IST

భారాస (BRS) రాజ్యసభ సభ్యుడు, హెటిరో గ్రూప్ ఛైర్మన్ బి.పార్థసారథిరెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. విలువైన భూమిని అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్లుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాయి సింధు ఫౌండేషన్‌కు హైదరాబాద్‌లో ఖానామెట్ ప్రాంతంలో 15 ఎకరాలివ్వడం చెల్లదని స్పష్టం చేసిన హైకోర్టు.. భూ కేటాయింపుల జీవోలకు అనుగుణంగా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :

మరిన్ని