TS News: సాయి సింధు ఫౌండేషన్కు భూమి కేటాయింపు.. అప్పనంగా అప్పగించినట్టే!: హైకోర్టు
భారాస (BRS) రాజ్యసభ సభ్యుడు, హెటిరో గ్రూప్ ఛైర్మన్ బి.పార్థసారథిరెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్కు భూ కేటాయింపును హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. విలువైన భూమిని అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్లుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాయి సింధు ఫౌండేషన్కు హైదరాబాద్లో ఖానామెట్ ప్రాంతంలో 15 ఎకరాలివ్వడం చెల్లదని స్పష్టం చేసిన హైకోర్టు.. భూ కేటాయింపుల జీవోలకు అనుగుణంగా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Published : 06 Jun 2023 11:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్