Vinukonda: తెదేపా ర్యాలీలో వైకాపా కవ్వింపు చర్యలు.. ఉద్రిక్తత
పల్నాడు జిల్లా వినుకొండలో వైకాపా శ్రేణులు ఆగడాలు పెచ్చుమీరాయి. పట్టణంలో నిర్వహించిన తెలుగుదేశం ర్యాలీలో అధికార పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. ఎన్ఎస్పీ కాలనీ వద్ద మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన అనుచరులతో వచ్చారు. అదే సమయంలో తెదేపా ర్యాలీ అటు రాగా.. వైకాపా శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఇరు పార్టీల కార్యకర్తలు సవాళ్లు చేసుకుంటూ ఒక్కరి పైకి ఒక్కరు దూసుకెళ్లారు. వైకాపా శ్రేణులు ఏకంగా పెద్ద పెద్ద కర్రలు తీసి దాడి చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
Published : 13 Mar 2024 22:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు