Rammohan Naidu: జగన్‌ దృష్టిలో కాపురం అంటే అర్థం అదే: ఎంపీ రామ్మోహన్‌

మూలపేట పోర్టు శంకుస్థాపన ద్వారా.. శ్రీకాకుళం ప్రజల్ని సీఎం జగన్ మరోసారి మోసం చేశారని ఎంపీ రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu Kinjarapu) ఎద్దేవా చేశారు. గతంలో జిల్లాకు సీఎం ఇచ్చిన హామీలే ఇప్పటికీ నెరవేరలేదని.. ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడానికే పోర్టు శంకుస్థాపన నాటకం ఆడుతున్నారన్నారు. మూడు రాజధానులు ముగిసిన అంశం అయినా.. విశాఖను పూర్తిగా కబ్జా చేయడానికి సెప్టెంబర్ నుంచి కాపురం అంటున్నారని మండిపడ్డారు. అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అంటున్న ఎంపీ కింజారపు రామ్మోహన్‌తో ప్రత్యేక ముఖాముఖి.

Published : 20 Apr 2023 15:40 IST

మూలపేట పోర్టు శంకుస్థాపన ద్వారా.. శ్రీకాకుళం ప్రజల్ని సీఎం జగన్ మరోసారి మోసం చేశారని ఎంపీ రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu Kinjarapu) ఎద్దేవా చేశారు. గతంలో జిల్లాకు సీఎం ఇచ్చిన హామీలే ఇప్పటికీ నెరవేరలేదని.. ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడానికే పోర్టు శంకుస్థాపన నాటకం ఆడుతున్నారన్నారు. మూడు రాజధానులు ముగిసిన అంశం అయినా.. విశాఖను పూర్తిగా కబ్జా చేయడానికి సెప్టెంబర్ నుంచి కాపురం అంటున్నారని మండిపడ్డారు. అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అంటున్న ఎంపీ కింజారపు రామ్మోహన్‌తో ప్రత్యేక ముఖాముఖి.

Tags :

మరిన్ని