IT Raids: మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ముగిసిన ఐటీ సోదాలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు ముగిశాయి. 3 రోజులుగా కొనసాగిన ఈ సోదాలు.. ఈ మధ్యాహ్నం ముగిసినట్లు ఆదాయపన్నుశాఖ వర్గాలు వెల్లడించాయి. 400 మంది అధికారులు, సిబ్బందితో... 65 బృందాలుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీలు రెండున్నర రోజులపాటు కొనసాగాయి. పలు చోట్ల కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకోవడంతోపాటు.. నగదు, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Published : 24 Nov 2022 15:04 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు ముగిశాయి. 3 రోజులుగా కొనసాగిన ఈ సోదాలు.. ఈ మధ్యాహ్నం ముగిసినట్లు ఆదాయపన్నుశాఖ వర్గాలు వెల్లడించాయి. 400 మంది అధికారులు, సిబ్బందితో... 65 బృందాలుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీలు రెండున్నర రోజులపాటు కొనసాగాయి. పలు చోట్ల కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకోవడంతోపాటు.. నగదు, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

మరిన్ని