AP News: జగన్‌ ఏలుబడిలో సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం

ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఏపీకి జలకళ తెస్తానని నమ్మబలికిన జగన్‌ మాటలనే ఇటుకలుగా పేర్చి, హామీలనే సిమెంట్‌గా పూసి జలయజ్ఞాన్ని నీరుగార్చారు. 

Published : 24 Apr 2024 12:32 IST

పోలవరాన్ని సుడిగుండంలోకి నెట్టారు. వెలిగొండను ఒట్టికుండగా మార్చారు. గాలేరు నగరిని గాలికొదిలేశారు. వంశధారను వెల్లికిలా పడేశారు. ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఏపీకి జలకళ తెస్తానని నమ్మబలికిన జగన్‌ మాటలనే ఇటుకలుగా పేర్చి, హామీలనే సిమెంట్‌గా పూసి జలయజ్ఞాన్ని నీరుగార్చారు. సరిపడా నిధులు ఇవ్వకుండా సాగునీటి ప్రాజక్టుల భవితవ్యాన్ని సుడిగుండంలోకి నెట్టారు. రూ.1,64,815 కోట్లు అవసరమైతే కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే ఇచ్చి జలయజ్ఞానికి జెల్లకొట్టారు.

Tags :

మరిన్ని