Kumaraswamy: కర్ణాటకలోనూ మరో అజిత్ పవార్ అవతరించే అవకాశం: కుమారస్వామి
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన నేపథ్యంలో.. జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ మరో అజిత్ పవార్ అవతరించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. కర్ణాటక శాసనసభ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఏదైనా సాధ్యమే అన్నారు.
Published : 04 Jul 2023 20:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు