Kumaraswamy: కర్ణాటకలోనూ మరో అజిత్‌ పవార్ అవతరించే అవకాశం: కుమారస్వామి

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన నేపథ్యంలో.. జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి (Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ మరో అజిత్ పవార్ అవతరించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. కర్ణాటక శాసనసభ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఏదైనా సాధ్యమే అన్నారు.

Published : 04 Jul 2023 20:23 IST

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన నేపథ్యంలో.. జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి (Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ మరో అజిత్ పవార్ అవతరించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. కర్ణాటక శాసనసభ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఏదైనా సాధ్యమే అన్నారు.

Tags :

మరిన్ని