Chiranjeevi: చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి
సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi)కి పద్మవిభూషణ్ పురస్కారం రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం రేపటి విశ్వంభరదాక విజయవంతంగా సాగుతోందని పేర్కొన్నారు. రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మంత్రి వెంట నిర్మాత దిల్రాజు ఉన్నారు.
Updated : 26 Jan 2024 10:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!