Talasani: గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు.. పరిశీలించిన మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ వస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా వద్ద పరిసరాలను పరిశీలించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 25 శాతం ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ఠించారని.. దానికి తగినట్లుగా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒత్తిడి లేకుండా చాలాచోట్ల బేబీ పాండ్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Published : 19 Sep 2023 17:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు