నా భార్య ఏ శిక్ష విధించినా సిద్ధమే: జానకీపురం సర్పంచి భర్త

ఎమ్మెల్యే రాజయ్య vs జానకీపురం సర్పంచి కురుసపల్లి నవ్య మధ్య వివాదం పోలీసు స్టేషన్‌కు చేరింది. ఎమ్మెల్యే రాజయ్య, తన భర్త ప్రవీణ్‌తోపాటు మరో ముగ్గురిపై ధర్మసాగర్‌ ఠాణాలో నవ్య ఫిర్యాదు చేశారు. గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తామన్న ఎమ్మెల్యే.. గతంలో తాను చేసిన లైంగింక ఆరోపణలు అవాస్తవమంటూ స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. తన భర్తపై కూడా ఒత్తిడి తీసుకురావడంతో.. ఆయన కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ వివాదంపై నవ్య భర్త ప్రవీణ్‌ స్పందించారు. తాను తప్పు చేశానని.. తన భార్య ఎలాంటి శిక్ష విధించినా సిద్ధమేనని చెప్పారు.

Updated : 21 Jun 2023 20:19 IST

ఎమ్మెల్యే రాజయ్య vs జానకీపురం సర్పంచి కురుసపల్లి నవ్య మధ్య వివాదం పోలీసు స్టేషన్‌కు చేరింది. ఎమ్మెల్యే రాజయ్య, తన భర్త ప్రవీణ్‌తోపాటు మరో ముగ్గురిపై ధర్మసాగర్‌ ఠాణాలో నవ్య ఫిర్యాదు చేశారు. గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తామన్న ఎమ్మెల్యే.. గతంలో తాను చేసిన లైంగింక ఆరోపణలు అవాస్తవమంటూ స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. తన భర్తపై కూడా ఒత్తిడి తీసుకురావడంతో.. ఆయన కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ వివాదంపై నవ్య భర్త ప్రవీణ్‌ స్పందించారు. తాను తప్పు చేశానని.. తన భార్య ఎలాంటి శిక్ష విధించినా సిద్ధమేనని చెప్పారు.

Tags :

మరిన్ని