Nagoba Jatara: నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం

ఆదివాసీల ఆచారవ్యవహారాల పండగ.. నాగోబా జాతర ఇవాళ అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభం కానుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గోదావరి నదిలోని గంగా జలం కోసం.. పక్షం రోజులుగా సాగిన మెస్రం వంశీయుల పాదయాత్ర ఇప్పటికే కేస్లాపూర్ చేరుకుంది. 

Published : 09 Feb 2024 13:17 IST

ఆదివాసీల ఆచారవ్యవహారాల పండగ.. నాగోబా జాతర ఇవాళ అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభం కానుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గోదావరి నదిలోని గంగా జలం కోసం.. పక్షం రోజులుగా సాగిన మెస్రం వంశీయుల పాదయాత్ర ఇప్పటికే కేస్లాపూర్ చేరుకుంది. 

Tags :

మరిన్ని