Vande Bharat: తొమ్మిది వందే భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం... దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. 140కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా  వేగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది వందే భారత్  రైళ్లను..  ప్రధాని దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

Updated : 24 Sep 2023 17:49 IST

రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం... దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. 140కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా  వేగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది వందే భారత్  రైళ్లను..  ప్రధాని దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

Tags :

మరిన్ని