Odisha Train Tragedy: దయ్యాల భయంతో పాఠశాల కూల్చివేత!

ఒడిశాలో మూడు రైళ్లు ఢీ కొని వందల మంది ప్రాణాలు కోల్పోయిన ప్రమాదం అక్కడి బహానగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వణికిస్తోంది. రైలు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఆ పాఠశాలలో భద్రపరచడమే అందుకు కారణమైంది. ఈ నెల 16న పాఠశాల తిరిగి ప్రారంభం కానుండగా.. దయ్యాలు ఉన్నాయంటూ  విద్యార్థులు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. పాఠశాల భవనం పాతది కావడంతో పాటు ఈ వదంతుల కారణంగా అధికారులు స్కూల్ భవనాన్ని కూల్చేశారు.

Updated : 09 Jun 2023 18:57 IST

ఒడిశాలో మూడు రైళ్లు ఢీ కొని వందల మంది ప్రాణాలు కోల్పోయిన ప్రమాదం అక్కడి బహానగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వణికిస్తోంది. రైలు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఆ పాఠశాలలో భద్రపరచడమే అందుకు కారణమైంది. ఈ నెల 16న పాఠశాల తిరిగి ప్రారంభం కానుండగా.. దయ్యాలు ఉన్నాయంటూ  విద్యార్థులు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. పాఠశాల భవనం పాతది కావడంతో పాటు ఈ వదంతుల కారణంగా అధికారులు స్కూల్ భవనాన్ని కూల్చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు