Odisha Train Tragedy: దయ్యాల భయంతో పాఠశాల కూల్చివేత!
ఒడిశాలో మూడు రైళ్లు ఢీ కొని వందల మంది ప్రాణాలు కోల్పోయిన ప్రమాదం అక్కడి బహానగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వణికిస్తోంది. రైలు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఆ పాఠశాలలో భద్రపరచడమే అందుకు కారణమైంది. ఈ నెల 16న పాఠశాల తిరిగి ప్రారంభం కానుండగా.. దయ్యాలు ఉన్నాయంటూ విద్యార్థులు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. పాఠశాల భవనం పాతది కావడంతో పాటు ఈ వదంతుల కారణంగా అధికారులు స్కూల్ భవనాన్ని కూల్చేశారు.
Updated : 09 Jun 2023 18:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం