TET Exam: నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించని అధికారులు
నిమిషం ఆలస్యం కావడంతో టెట్ పరీక్షకు అభ్యర్థులను అధికారులు అనుమతించని ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పార్వతీపురం జిల్లాకు చెందిన 15 మంది అభ్యర్థులు.. ట్రైన్ ఆలస్యం కావడంతో పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి హాజరుకాలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు.
Published : 04 Mar 2024 15:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి