TET Exam: నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించని అధికారులు

నిమిషం ఆలస్యం కావడంతో టెట్ పరీక్షకు అభ్యర్థులను అధికారులు అనుమతించని ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పార్వతీపురం జిల్లాకు చెందిన 15 మంది అభ్యర్థులు.. ట్రైన్ ఆలస్యం కావడంతో పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి హాజరుకాలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లినా  ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు.

Published : 04 Mar 2024 15:00 IST

నిమిషం ఆలస్యం కావడంతో టెట్ పరీక్షకు అభ్యర్థులను అధికారులు అనుమతించని ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పార్వతీపురం జిల్లాకు చెందిన 15 మంది అభ్యర్థులు.. ట్రైన్ ఆలస్యం కావడంతో పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి హాజరుకాలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లినా  ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు