APSRTC: విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్లో డిజిటల్ లావాదేవీల ఎత్తివేత..!
డిజిటల్ లావాదేవీల్లో భారత్ దూసుకెళ్తుంటే.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్లో మాత్రం ఆన్లైన్ పేమెంట్ విధానమే కరవయ్యింది. ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ సదుపాయాన్ని యాజమాన్యం ఎత్తివేసింది. వెబ్సైట్లో సైతం డిజిటల్ పేమెంట్లు తరచూ విఫలమవుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Updated : 13 Nov 2023 12:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?