APSRTC: విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో డిజిటల్ లావాదేవీల ఎత్తివేత..!

డిజిటల్ లావాదేవీల్లో భారత్ దూసుకెళ్తుంటే.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో మాత్రం ఆన్‌లైన్ పేమెంట్ విధానమే కరవయ్యింది. ఆర్‌టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ సదుపాయాన్ని యాజమాన్యం ఎత్తివేసింది. వెబ్‌సైట్‌లో సైతం డిజిటల్ పేమెంట్లు తరచూ విఫలమవుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 13 Nov 2023 12:53 IST

డిజిటల్ లావాదేవీల్లో భారత్ దూసుకెళ్తుంటే.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో మాత్రం ఆన్‌లైన్ పేమెంట్ విధానమే కరవయ్యింది. ఆర్‌టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ సదుపాయాన్ని యాజమాన్యం ఎత్తివేసింది. వెబ్‌సైట్‌లో సైతం డిజిటల్ పేమెంట్లు తరచూ విఫలమవుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని