Cyber Security: సోషల్ మీడియా వినియోగంతో మహిళలపై పెరిగిన వేధింపులు
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. దీంతో సామాజిక మాధ్యమాల వినియోగమూ పెరిగింది. వీటి ద్వారా మహిళలు, యువతులపై వేధింపులూ పెరిగాయి. తెలిసిన వ్యక్తులు సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు, చిత్రాలను ఆన్ లైన్లో పెడుతూ.. డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో ఆన్ లైన్ ప్రపంచంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు (Cyber Security Experts) సూచిస్తున్నారు.
Updated : 16 May 2023 15:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్