AP News: ‘అప్పర్‌ భద్ర’కు కేంద్రం నిధుల కేటాయింపుపై అఖిలపక్షం ఆగ్రహం

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రమాదంలో పడ్డాయని.. అఖిలపక్ష పార్టీలు ఆరోపించాయి. పరిస్థితి అదుపు తప్పకముందు ప్రభుత్వం మేల్కొని.. సాగునీటి రంగాన్ని బాగు చేయాలని డిమాండ్ చేశాయి. ఎగువ రాష్ట్రాలు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోకపోవడంతో.. మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Published : 05 Mar 2023 20:35 IST

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రమాదంలో పడ్డాయని.. అఖిలపక్ష పార్టీలు ఆరోపించాయి. పరిస్థితి అదుపు తప్పకముందు ప్రభుత్వం మేల్కొని.. సాగునీటి రంగాన్ని బాగు చేయాలని డిమాండ్ చేశాయి. ఎగువ రాష్ట్రాలు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోకపోవడంతో.. మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Tags :

మరిన్ని