AP news: మధ్యాహ్న భోజన ఏజెన్సీతో విభేదాలు.. బడికి సర్పంచ్ భర్త తాళం

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం వంగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ భర్త తాళం వేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీతో తలెత్తిన విభేదాల కారణంగా సర్పంచ్ భర్త, వైకాపా నాయకుడు శ్రీనివాసులు పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. విద్యార్థులను బయటకు పంపి శ్రీనివాసులు గేటుకు తాళం వేయడంతో చేసేదేమీలేక ఉపాధ్యాయుడు, పిల్లలు వెనుదిరిగారు.

Published : 02 Feb 2024 12:52 IST

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం వంగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ భర్త తాళం వేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీతో తలెత్తిన విభేదాల కారణంగా సర్పంచ్ భర్త, వైకాపా నాయకుడు శ్రీనివాసులు పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. విద్యార్థులను బయటకు పంపి శ్రీనివాసులు గేటుకు తాళం వేయడంతో చేసేదేమీలేక ఉపాధ్యాయుడు, పిల్లలు వెనుదిరిగారు.

Tags :

మరిన్ని